Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడుకుల పరిస్థితి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న తల్లి.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 14, 2026 2:34 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కొడుకుల పరిస్థితి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న తల్లి. - Udayam
కూకట్‌పల్లి KPHB సర్దార్‌ పటేల్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. జన్వాడకు చెందిన సుధ అనే మహిళ ఇద్దరు కుమారుల పరిస్థితితో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. పెద్ద కుమారుడు తండ్రి హత్య కేసులో జైలులో ఉండగా, చిన్న కుమారుడు మత్తు పదార్థాలకు బానిసై తల్లిని వేధిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సుధ ఆత్మహత్యకి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...