Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడుకు మోసం.. కరీంనగర్‌లో వృద్ధుల నిరసన

Follow Udayam on Google
sudheer Sep 12, 2026 4:20 PM కరీంనగర్General
కరీంనగర్ కోతిరాంపూర్‌లో వృద్ధ దంపతులు లక్ష్మణ్-జయలక్ష్మి దయనీయ స్థితిలో నిరసనకు దిగారు. తమ ఇల్లు గిఫ్ట్ డీడ్ చేసుకున్న కుమారుడు రవికుమార్, కోడలు ప్రసూన పట్టించుకోకుండా, విక్రయించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అద్దెదారులను బెదిరిస్తూ జీవనాధారాన్ని లాక్కుంటున్నారని ఇంటి ముందు ఫ్లెక్సీ కట్టి ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...