వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొడంగల్ కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) అవగాహన సదస్సు జరిగింది.
SIR Phase-IIలో అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు నమోదయ్యేలా బాధ్యతగా పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

