వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం పల్లెర్లలో బీఆర్ఎస్ నేత పల్లెర్ల రాములు తమ్ముడి వివాహానికి, బలంపేటలో రాములు మనుమడి పుట్టినరోజు వేడుకలకు దౌల్తాబాద్ జెడ్పీటీసీ కోట్ల మహిపాల్ ముదిరాజ్ హాజరయ్యారు.
నూతన దంపతులను, చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు శిరీష రమేష్, ఆశప్ప, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

