వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్, నాచారం, తార్నాక, ఆర్టీసీ ఎక్స్ రోడ్డు ప్రాంతాల్లో కొబ్బరిబోండా నీళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో వ్యాపారులు లీటర్ కొబ్బరినీళ్లను రూ.200 వరకు విక్రయిస్తున్నారు.
గతంలో లీటర్ బాటిల్ రూ.120 ఉండగా.. ప్రస్తుతం రూ.80 వరకు పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండల వేళ కొబ్బరినీళ్లు తాగాలంటే ధర భారంగా మారిందని చెబుతున్నారు.
Comments
Loading comments...

