వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో ఎమ్మెల్యే, ఆలయ చైర్మన్,, అధికారులతో ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన తదితర అంశాలపై చర్చించారు.
దేవదాయ, ధర్మాదాయ శాఖకు సంబంధించిన నిబంధనలు విధివిధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు
Comments
Loading comments...

