వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం కనీస వేతనం రూ.39,373గా నిర్ణయించాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ TUCI ఆధ్వర్యంలో ధర్పల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా, నిర్వహించారు. అనంతరం పెట్టు పెట్టు MPOకు వినతిపత్రం అందజేశారు. .
కార్యక్రమంలో ఆశన్న, సాయిలు, విలాస్, జగన్, వర్షిత్, సర్బుద్దిన్, శారద, సులోచన, సాయవ్వ, రాధ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

