వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరి మండలం కంచర్లవారిపల్లి అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం ‘మన అంగన్వాడీ-మన బాధ్యత’ ఇతివృత్తంతో జాతీయ పోషణ మాసం-2026 కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎంవీఎస్ పార్వతి ఆధ్వర్యంలో చిన్నారుల పోషణ, ఆరోగ్యం, సంరక్షణలో అంగన్వాడీ కేంద్రాల ప్రాధాన్యతను వివరించారు.
తృణధాన్యాలు, పప్పులు, పాలు, గుడ్లు, కూరగాయలు, పండ్లు వంటి పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
Comments
Loading comments...

