Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంభంలో మండుతున్న ఎండలు

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 6:28 PM ప్రకాశం General
కంభంలో మండుతున్న ఎండలు - Udayam
కంభం మండలంలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం మధ్యాహ్నం సుమారు 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రతతో రోడ్లపై జనసంచారం తగ్గింది. అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే బయటకు వచ్చారు. సెప్టెంబర్‌లోనూ ఎండలు కొనసాగుతుండటంతో వేసవిని తలపిస్తోందని స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...