Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమిషన్లపై ఉన్న శ్రద్ధ కవ్వంపల్లికి అభివృద్ధిపై లేదు

Follow Udayam on Google
sudheer Aug 21, 2026 3:05 PM కరీంనగర్General
కమిషన్లపై ఉన్న శ్రద్ధ కవ్వంపల్లికి అభివృద్ధిపై లేదు - Udayam
మానకొండూరు ఎమ్మెల్యే కి కమిషన్లపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి-పొత్తూరు డబుల్ రోడ్డు పనులకై బిఆర్ఎస్ చేపట్టిన మహా పాదయాత్రలో ఆయన మాట్లాడారు.గెలిచిన 100 రోజుల్లో రోడ్డు వేస్తామని దొంగ హామీలిచ్చి, 33 నెలలైనా పట్టించుకోలేదన్నారు. చేతకాకపోతే చెప్పాలని, చందాలు వేసుకుని తామే రోడ్డు పూర్తి చేస్తామన్నారు.

Comments

G
Loading comments...