వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి పట్టణంలోని పలు కాలనీలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. పందులు గుంపులు గుంపులుగా సంచారం చేస్తూ కాలనీలో మురికి గుంతలుగా చేస్తున్నాయి.
ఇళ్లల్లోకి ప్రవేశిస్తూ అపరిశుభ్రంగా మారుస్తున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోగాలు వచ్చే అవకాశం ఉందని, మున్సిపల్ అధికారులు స్పందించి పందులను నివారించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

