వార్తలకు తిరిగి వెళ్లండి

ఆహార నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనపై భారత ఆహార భద్రత, నాణ్యతాధికార సంస్థ (FSSAI) కఠిన చర్యలు చేపట్టింది. మిస్లైడింగ్ ప్రకటనలు, లేబులింగ్ నిబంధనల ఉల్లంఘనలపై నెస్లే, కోకాకోలా, పెప్సికో, రెడ్బుల్ వంటి ప్రముఖ బ్రాండ్లకు 150కిపైగా నోటీసులు జారీ చేసింది.
వీటితో పాటు నిబంధనలు పాటించని ఓ అమెజాన్ గిడంగితో పాటు ఐదు డామినోస్ అవుట్లెట్ల లైసెన్సులను రద్దు చేసినట్లు వెల్లడించింది.
Comments
Loading comments...

