వార్తలకు తిరిగి వెళ్లండి

బలిజపేట మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో శనివారం జరిగే క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు హాజరుకావాలని MEO -1 సామల సింహాచలం శుక్రవారం తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ఈ సమావేశం ఉ. 9 నుంచి సా. 4 వరకు జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు ప్రతీ పాఠశాల నుంచి 50 %
మంది ఉపాధ్యాయులు మొదటి సమావేశానికి హాజరుకావాలని, మిగిలిన వారు ఈనెల 29న జరిగే సమావేశానికి హాజరు కావాలని తెలిపారు.
Comments
Loading comments...

