వార్తలకు తిరిగి వెళ్లండి

పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తోన్న కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా లభిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మల్కాజిగిరి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 21 మంది లబ్ధిదారులకు రూ.21,02,436 విలువైన చెక్కులను ఎమ్మెల్యే, తహసీల్దార్ కలిసి అందజేశారు.
Comments
Loading comments...

