వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి కేంద్రంలో కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 1,340 మందికి ఉచిత కళ్లద్దాలు ఎమ్మెల్యే కేటీఆర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నిరుపేదల కళ్ళల్లో ఆనందం చూడడానికి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి బి ఆర్ ఎస్ పార్టీ అండగా ఉంటదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

