వార్తలకు తిరిగి వెళ్లండి

మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు సోమవారం ఏలూరు జిల్లా కలిదిండికి రానున్నారు. 2,879 ఎకరాలకు సంబంధించిన పత్రాలను 1,090 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.35 వరకు కలిదిండిలో ఉండే చంద్రబాబు ప్రజావేదిక, రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.
Comments
Loading comments...
