వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో నిర్వహిస్తున్న 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు, పరిపాలనలో వేగం, ప్రజలకు మెరుగైన సేవలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సదస్సుకు రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ కార్యదర్శులు, వివిధ శాఖల హెచ్ఓడీలు హాజరయ్యారు.
Comments
Loading comments...

