Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్‌కు రాఖీలు కట్టిన బాలసదనం పిల్లలు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 28, 2026 11:05 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కలెక్టర్‌కు రాఖీలు కట్టిన బాలసదనం పిల్లలు - Udayam
రక్షాబంధన్ సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ప్రభుత్వ బాలసదనం బాలబాలికలు కలెక్టర్ మనుచౌదరికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా పిల్లలకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేసి, స్వీట్లు, కొత్త దుస్తులు అందించారు. వారితో కలిసి భోజనం చేసిన కలెక్టర్ యోగక్షేమాలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...