Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ భవేష్ మిశ్రా మంత్రి సీతక్కను కలిశారు

Follow Udayam on Google
RR REDDY Aug 19, 2026 2:53 PM నిజామాబాద్General
కలెక్టర్ భవేష్ మిశ్రా మంత్రి సీతక్కను కలిశారు - Udayam
జిల్లా పర్యటనలో భాగంగా నిజామాబాద్‌కు వచ్చిన రాష్ట్ర మంత్రి సీతక్కను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికిన కలెక్టర్, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రికి వివరించినట్లు తెలిపారు. జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించారు.

Comments

G
Loading comments...