వార్తలకు తిరిగి వెళ్లండి

కేసులో నిందితుడికి బెయిల్ ఇప్పించేందుకు రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై కీసర సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్రెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు అందడంతో వల పన్నిన అధికారులు రూ.5 లక్షలు తీసుకుంటుండగా ఎస్ఐను పట్టుకున్నారు.
బాధితుడిని కొంతకాలంగా బిర్యానీలు, కూల్డ్రింక్స్ తీసుకురావాలంటూ వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Comments
Loading comments...

