వార్తలకు తిరిగి వెళ్లండి

కీసర మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో 237వ వారం జ్ఞానమాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో తిమ్మాయిపల్లి గ్రామ అంబేద్కర్ సంఘం, MRPS నూతన కమిటీ సభ్యులు జ్ఞానమాలను సమర్పించారు.
యువత మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ముందుకు సాగాలని వక్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

