వార్తలకు తిరిగి వెళ్లండి

థాయ్లాండ్ పర్యటనకు వెళ్లిన ముగ్గురు భారతీయ యువకులను ఓ ముఠా కిడ్నాప్ చేసి డబ్బు కోసం చిత్రహింసలకు గురిచేసింది. బంధువులకు వీడియో కాల్ చేసి రూ.40 లక్షలు డిమాండ్ చేశారు.
భారత రాయబార కార్యాలయం అధికారుల ఫిర్యాదుతో పట్టయా పోలీసులు స్పందించి యువకులను రక్షించారు. ఈ కిడ్నాప్ ముఠాలో భారత్, పాకిస్థాన్ దేశాలకు చెందిన వారు ఉండటం గమనార్హం.
Comments
Loading comments...
