వార్తలకు తిరిగి వెళ్లండి

యూకేలో చదువుకున్న యువకుడిని స్నేహితుల ముసుగులో కిడ్నాప్ చేసి, ఆయన టెలిగ్రామ్ ఛానల్ను విక్రయించి నగదు కాజేసిన ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
బాధితుడిని నిర్బంధించి రూ. కోట్లు వసూలు చేసిన ఈ ఉదంతానికి సంబంధించి తిరుపతి రూరల్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

