Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పుల కోసం కిడ్నాప్‌ నాటకం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 13, 2026 8:44 PM ఆల్ ఇండియా జాతీయ
అప్పుల కోసం కిడ్నాప్‌ నాటకం - Udayam
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థి ఆన్‌లైన్‌ గేమింగ్‌ అప్పులు తీర్చేందుకు కిడ్నాప్‌ నాటకం ఆడాడు. ఏఐతో కంటికి గాయమైనట్లు నకిలీ చిత్రాలు సృష్టించి తండ్రిని రూ.2 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా విద్యార్థిని స్నేహితుడి ఇంట్లో గుర్తించి కస్టడీలోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...