Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖుష్బూ గుప్తా గజులపేట పాఠశాల సందర్శనలో మధ్యాహ్న భోజనం తనిఖీ

Follow Udayam on Google
anji kummari Aug 19, 2026 7:31 PM మహబూబ్‌నగర్General
ఖుష్బూ గుప్తా గజులపేట పాఠశాల సందర్శనలో మధ్యాహ్న భోజనం తనిఖీ - Udayam
బూబ్ నగర్ జిల్లాలోని గజులపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఖుష్బూ గుప్తా సందర్శించి, అక్షయపాత్ర ద్వారా అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఆమె 10వ తరగతి విద్యార్థులతో సంభాషించి, విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య, తగిన సౌకర్యాలు అందేలా చూడాలని పాఠశాల సిబ్బందికి నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...