వార్తలకు తిరిగి వెళ్లండి

పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న జయంతి రామారావుపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు ఖమ్మం సీపీ సునీల్ త్ తెలిపారు.
ఏపీకి చెందిన రామారావుపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ కొనుగోలుకు సంబంధించి 5 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. నిందితుడిని హైదరాబాద్ లో చంచల్ గూడ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

