Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఖేలో ఇండియా, 22 కోట్లు మంజూరు

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 12:01 PM మహబూబ్‌నగర్General
తెలంగాణలో ఖేలో ఇండియా, 22 కోట్లు మంజూరు - Udayam
తెలంగాణలో 8వ ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌లో జరిగే ఈ పోటీలకు కేంద్రం రూ.22 కోట్లు మంజూరు చేసింది. 25 క్రీడాంశాల్లో జరిగే పోటీల్లో 6,000 మందికి పైగా అథ్లెట్లు పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...