వార్తలకు తిరిగి వెళ్లండి
స్కైరూట్ రాకెట్లో ఖమ్మం యువకుడు!

హైదరాబాద్కు చెందిన స్పేస్టెక్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ రూపొందించిన ‘విక్రమ్-1’ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ చారిత్రక విజయంలో ఖమ్మం జిల్లా మాధాపురం గ్రామానికి చెందిన మోర్తాల నరేందర్రెడ్డి కీలక పాత్ర పోషించారు.
రాకెట్ లాంచింగ్లో భాగస్వామి కావాలనే తపన, నిరంతర కృషితో ఆయన ఈ ఘనత సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు.
Comments
Loading comments...