వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో నకిలీ పత్రాలతో ఫైనాన్స్ క్లియరెన్స్ చేసిన మోసం వెలుగుచూసింది. కారు ఈఎంఐలు చెల్లించకుండానే, ఆర్టీఏ ఏజెంట్ సాయంతో తప్పుడు పత్రాలు సృష్టించి క్లియరెన్స్ పొంది వాహనాన్ని ఇతరులకు విక్రయించారు.
ఫైనాన్స్ సంస్థ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు ఆర్టీఏ ఉద్యోగులు, ఏజెంట్, యజమానిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

