వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లాలోని 565 గ్రామ పంచాయతీలకు 16వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.31.73 కోట్లు విడుదలయ్యాయి. నిధులు పంచాయతీ ఖాతాల్లో జమ కావడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఊతం లభించనుంది.
గతంలో నిధుల కొరతతో బ్లీచింగ్, వీధి దీపాల వంటి అత్యవసర పనులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తాజా నిధులతో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి.
Comments
Loading comments...

