వార్తలకు తిరిగి వెళ్లండి
ఖమ్మంలో దోపిడీ ముఠా అరెస్ట్

ఖమ్మంలో నల్లధనాన్ని తెల్లధనంగా మారుస్తామని నమ్మించి, పోలీసుల పేరుతో దోపిడీకి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒక ఆర్ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ ఉండటం గమనార్హం.
బాధితులను నకిలీ పోలీసులతో బెదిరించి డబ్బులు దోచుకున్న ఈ ముఠాలో మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...