Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైదీలకు పదో తరగతి సర్టిఫికెట్లు..!

Follow Udayam on Google
Girish Bidkar Aug 11, 2026 9:58 PM హైదరాబాద్General
ఖైదీలకు పదో తరగతి సర్టిఫికెట్లు..! - Udayam
చర్లపల్లి సెంట్రల్‌ జైలులో ఆగస్టు 12న ఉత్తీర్ణులైన ఖైదీలకు NIOS పదో తరగతి పరీక్ష సర్టిఫికెట్లను అందించనున్నారు. ఉదయం 11 గంటలకు మెడిటేషన్‌ హాల్‌లో జరిగే కార్యక్రమానికి జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్య మిశ్రా హాజరై సర్టిఫికెట్లను పంపిణీ చేస్తారు. విద్య ద్వారా ఖైదీల్లో మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమం ఉద్దేశం కాగా, ఆయనతో పాటు NIOS, జైళ్ల శాఖ అధికారులు పాల్గొంటారు.

Comments

G
Loading comments...