వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్ రూరల్: ఖానాపూర్లో గురువారం చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. వర్షం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు ఈ వర్షంతో కొంత ఉపశమనం లభించింది.
గత 15 రోజులుగా వర్షాలు లేకపోవడంతో పొట్ట దశకు చేరిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో వర్షం కురుస్తున్నా రూరల్ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

