వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులో తెలంగాణ హైకోర్టు తుది వాదనలు పూర్తయ్యాయి. తీర్పును సెప్టెంబర్ 16న వెల్లడిస్తామని కోర్టు తెలిపింది.
ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని BRS, BJP నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేయగా, ఆధారాలు లేవంటూ వాటిని స్పీకర్ కొట్టివేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు.
Comments
Loading comments...

