Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు

మనీష్ రెడ్డి Jul 22, 2026 4:17 PM హైదరాబాద్in about 4 hours
ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు - Udayam Digital
నేషనల్ పోలీస్ అకాడమీకి చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి, తనపై లైంగిక వేధింపులు జరిగాయంటూ ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డిపై ఇచ్చిన ఫిర్యాదు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్తాపూర్ పీఎస్‌లో నమోదైన ఈ కేసును అధికారులు ఉమెన్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేశారు. తదుపరి విచారణను షీటీమ్స్ డీసీపీ లావణ్య నాయక్ పర్యవేక్షణలో కొనసాగించనున్నారు.

Comments

G
Loading comments...