వార్తలకు తిరిగి వెళ్లండి
ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు

నేషనల్ పోలీస్ అకాడమీకి చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి, తనపై లైంగిక వేధింపులు జరిగాయంటూ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై ఇచ్చిన ఫిర్యాదు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
అత్తాపూర్ పీఎస్లో నమోదైన ఈ కేసును అధికారులు ఉమెన్ సేఫ్టీ వింగ్కు బదిలీ చేశారు. తదుపరి విచారణను షీటీమ్స్ డీసీపీ లావణ్య నాయక్ పర్యవేక్షణలో కొనసాగించనున్నారు.
Comments
Loading comments...