వార్తలకు తిరిగి వెళ్లండి

మహాత్మాగాంధీ యూనివర్సిటీ, ఐఐటీ హైదరాబాద్ మధ్య విద్యా, పరిశోధన భాగస్వామ్యంపై గురువారం కీలక చర్చలు జరగనున్నాయి. ఐఐటీ హైదరాబాద్ అకడమిక్స్ డీన్ ప్రొఫెసర్ అశోక్కుమార్ పాండే ఎంజీయూను సందర్శించనున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు ఆర్ట్స్ బ్లాక్ సమావేశ మందిరంలో ప్రత్యేక భేటీ నిర్వహించనున్నారు, ఇందులో ఉమ్మడి పరిశోధనలు, ఒప్పందాలు, విద్యా అంశాలపై చర్చించబడతాయి.
Comments
Loading comments...

