వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరిలో ఈ నెల 10న నిర్వహించనున్న మహంకాళి జాతర ఫలారం బండి ఊరేగింపుకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మాజీ కార్పొరేటర్ నిరుగొండ జగదీష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తన మిత్రుడు నల్లవెల్లి కార్తీక్ను కేటీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీలో చేర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

