వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలోని త్రిసూర్ జిల్లా కైపమంగళం సమీపంలో హైవేపై ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొన్న ఘటనలో తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు.
ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, దానికి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

