వార్తలకు తిరిగి వెళ్లండి
కేరళ ఎయిర్పోర్టులో భారీ స్మగ్లింగ్

అబుదాబి నుండి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తమిళనాడుకు చెందిన ఒక యువ దంపతులను కస్టమ్స్ అధికారులు తాజాగా అరెస్టు చేశారు.
వారి వద్ద నుండి దాదాపు రెండు కోట్ల రూపాయల విలువైన భారీ బంగారు పేస్ట్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Comments
Loading comments...