వార్తలకు తిరిగి వెళ్లండి
న్యూఢిల్లీలో 'భారత్ టెక్స్ 2026' ప్రారంభం

భారతదేశంలోనే అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ 'భారత్ టెక్స్ 2026' న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ప్రారంభమైంది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు.
ప్రధాని మోదీ '5F' విజన్తో జరుగుతున్న ఈ కార్యక్రమంలో 130 దేశాల నుండి 60 వేలకు పైగా బయ్యర్లు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. టెక్స్టైల్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు, వ్యాపార భాగస్వామ్యాలకు ఇది వేదికగా నిలవనుంది.
Comments
Loading comments...