వార్తలకు తిరిగి వెళ్లండి

నూజెండ్ల మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో) కాకర్ల సత్యనారాయణ గురువారం కె.కె. పాలెం ప్రాథమిక పాఠశాలలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నోట్బుక్కులను, పాఠశాల రికార్డులను ఆయన నిశితంగా పరిశీలించారు.
విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను మెరుగుపరచడంతో పాటు రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని, పాఠశాల ప్రాంగణాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అక్కడి ఉపాధ్యాయులకు మార్గదర్శనం చేశారు.
Comments
Loading comments...

