Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఎం బైకుల ధరలు పెంపు

Follow Udayam Digital on Google
నిహారిక రెడ్డి Aug 09, 2026 8:50 PM ఆల్ ఇండియా బిజినెస్
కేటీఎం బైకుల ధరలు పెంపు - Udayam Digital
కేటీఎం ఇండియా 160 డ్యూక్, ఆర్‌సీ 160 బైకుల ధరలను పెంచింది. 160 డ్యూక్ స్టాండర్డ్ ధర రూ.1.84 లక్షలకు, టీఎఫ్‌టీ వేరియంట్ ధర రూ.1.91 లక్షలకు చేరింది. ఆర్‌సీ 160 ధర రూ.15వేలు పెరిగి రూ.2 లక్షలకు చేరింది. ఈ బైక్‌లో 164.2 సీసీ ఇంజిన్ ఉండగా, 18.7 బీహెచ్‌పీ పవర్, 15.5 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Comments

G
Loading comments...