వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్యాలగూడానికి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అడ్డుకుని మహాత్మ గాంధీ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్థి సంఘం నాయకులు వినతి అందించారు.
జీవో నంబరు 97 ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
Comments
Loading comments...

