వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ నేత కేటీఆర్ పీఆర్వో, పీఏలపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో పోలీసులు దాడి చేశారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
పోలీసులు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పీఎస్లో అలాంటి దాడి ఏదీ జరగలేదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

