వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్దపల్లిలో వివిధ కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. వ్యవసాయ మార్కెట్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రదర్శనగా వెళ్లి, జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
రంగంలోకి దిగిన పోలీసులు సీఐటీయూ నాయకులు ముత్యం రావు, రవిలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
Comments
Loading comments...

