వార్తలకు తిరిగి వెళ్లండి

సమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని టీపిఓ నవీన్ కుమార్ తెలిపారు. కడెం మండలం సారంగాపూర్ కు చెందిన పెళ్లి శ్రీనివాస్ ఇటీవల రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు అయనను శాలువలు పూలమాలలతో సన్మానించారు. బోధన రంగంలో ఉండి సేవలందించే వారికి సమాజం శాశ్వతంగా గుర్తించుకుంటుందని పేర్కొన్నారు. ఇందులో ఎం. శ్రీనివాస్, గోవర్ధన్ ఆకుల సమన్ లు ఉన్నారు.
Comments
Loading comments...

