Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'కేసీఆర్‌' రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారు: సీఎం రేవంత్‌

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 7:01 PM హైదరాబాద్General
'కేసీఆర్‌' రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారు: సీఎం రేవంత్‌ - Udayam
మూసారాంబాగ్‌ వంతెన ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపించారు. రూ.70 వేల కోట్ల అప్పును తొమ్మిదేళ్లలో రూ.8.11 లక్షల కోట్లకు చేర్చారని రేవంత్‌ అన్నారు. కేసీఆర్‌ ఒక్కరే రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని ఆయన ఆరోపించారు.

Comments

G
Loading comments...