వార్తలకు తిరిగి వెళ్లండి

కాటారం ఆర్డీవో రవీందర్కు మంగళవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఉద్యోగులు వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి స్టెంట్ వేయడంతో ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు అధికార వర్గాలు తెలిపారు.
రవీందర్ గత నాలుగు నెలలుగా కాటారం ఆర్డీవోగా విధులు నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారంలో చొరవ చూపారు. కాగా, గత నెల 31న ఆయన బదిలీ అయ్యారు.
Comments
Loading comments...

