Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సన్ని లియోన్‌కు కర్ణాటక సీఐడీ నోటీసులు

Follow Udayam on Google
Rahul Joshi Jun 09, 2026 9:31 AM జాతీయంGeneral
సన్ని లియోన్‌కు కర్ణాటక సీఐడీ నోటీసులు - Udayam
బెళగావికి చెందిన శివం అసోసియేట్స్ అధిక వడ్డీల ఆశచూపి 40,700 మంది నుంచి రూ.2,400 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడింది. ఈ సంస్థ ఈవెంట్లలో పాల్గొన్నందుకు కన్నడ తారలు ధనుంజయ, వశిష్ఠ సింహ, సప్తమీ గౌడ, రాగిణిలకు నోటీసులు ఇవ్వడానికి సీఐడీ సిద్ధమైంది. అలాగే సంస్థ నిర్మించిన సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన సన్నీ లియోన్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది.

Comments

G
Loading comments...