వార్తలకు తిరిగి వెళ్లండి

హాంకాంగ్లో ‘సురభి ఏక్ ఎహసాస్’ పదో వార్షికోత్సవం సందర్భంగా జయ పీసపాటి ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, పెద్దలు దేశభక్తి గీతాలు, నృత్యాలతో అలరించారు.
టీ8 తుపాను కారణంగా జులై 26 నుంచి వాయిదాపడిన ఈ కార్యక్రమానికి భారత కాన్సుల్ జనరల్ రాజేశ్ ఎన్ నాయక్తోపాటు పలువురు ప్రవాస భారతీయ ప్రముఖులు హాజరయ్యారు.
Comments
Loading comments...

